ఉపేంద్ర దండ యాత్ర..!
కెరీర్ ప్రారంభంలోనే వైవిధ్యమైన చిత్రాలు చేసి కన్నడంతో పాటు.. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు ఉపేంద్ర. ఆయన గతంలో దండు పాళ్యం చిత్రం చేసిన దర్శకుడితో కలసి తాజాగా ఒక చిత్రం చేశారు. అల్రేడి కన్నడంలో విడుదలైన ఈచిత్రం తెలుగులో భీమవరం టాకీస్ బ్యానర్ లో నిర్మాత రామ సత్యనారాయణ సమరిస్తున్నారు. ఈ చిత్రంలో సలోని, రాగిణి హీరోయిన్స్ గా చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు, దేవాలయాలను కాపాడుకోవాలని […]
BY admin6 July 2016 11:19 PM GMT
X
admin Updated On: 6 July 2016 11:19 PM GMT
కెరీర్ ప్రారంభంలోనే వైవిధ్యమైన చిత్రాలు చేసి కన్నడంతో పాటు.. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు ఉపేంద్ర. ఆయన గతంలో దండు పాళ్యం చిత్రం చేసిన దర్శకుడితో కలసి తాజాగా ఒక చిత్రం చేశారు. అల్రేడి కన్నడంలో విడుదలైన ఈచిత్రం తెలుగులో భీమవరం టాకీస్ బ్యానర్ లో నిర్మాత రామ సత్యనారాయణ సమరిస్తున్నారు.
ఈ చిత్రంలో సలోని, రాగిణి హీరోయిన్స్ గా చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు, దేవాలయాలను కాపాడుకోవాలని చెప్పే కథ ఇది. ఈ బాధ్యతను తన ధర్మంగా భావించి కృషి చేసిన యువకుడి నేపధ్యంలో వాణిజ్యాంశాలతో సాగుతుంది. సో ఈ సారి టెంపుల్స్ పరిరక్షణ ధ్యేయంగా ఉపేంద్ర బాక్సాఫీస్ దండ యాత్రకు వస్తున్నాడన్నమాట.
Next Story