Telugu Global
CRIME

దోపిడికి వ‌చ్చి ప‌ట్టుబ‌డిన‌...సీరియ‌ల్ కిల్ల‌ర్‌!

నెల్లూరులో ప‌ట్ట‌ప‌గ‌లు దోపిడికి ప్ర‌య‌త్నించి, ఓ మ‌హిళ‌ను హ‌త్య‌చేసిన దుండ‌గుడు చివ‌రికి ప‌ట్టుబ‌డ్డాడు. ప‌ట్ట‌ణంలోని చిల్డ్ర‌న్స్ పార్క్‌కి స‌మీపంలో నివ‌సిస్తున్న రావిప్రోలు నాగేశ్వ‌ర‌రావు, ప్ర‌భావ‌తి దంప‌తుల ఇంట్లోకి శ‌నివారం దుండ‌గుడు ప్ర‌వేశించాడు. ఆ స‌మయంలో ప్ర‌భావ‌తి చెల్లెలు పిల్ల‌లైన  మాధురి, అనంత కృష్ణ కూడా ఇంట్లోనే ఉన్నారు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఇంట్లోకి ప్ర‌వేశించిన ఆ అగంత‌కుడు ప్ర‌భావతి త‌ల‌మీద కొట్టి, ఆమె మెడ‌ని క‌త్తితో కోసి తీవ్రంగా గాయ‌ప‌ర‌చాడు. త‌రువాత ఆమె మెడ‌లోని బంగారు గొలుసుని తీసుకుని […]

నెల్లూరులో ట్టలు దోపిడికి ప్రత్నించి, హిళను త్యచేసిన దుండగుడు చివరికి ట్టుబడ్డాడు. ట్టణంలోని చిల్డ్రన్స్ పార్క్కి మీపంలో నివసిస్తున్న రావిప్రోలు నాగేశ్వరావు, ప్రభావతి దంపతుల ఇంట్లోకి నివారం దుండగుడు ప్రవేశించాడు. మయంలో ప్రభావతి చెల్లెలు పిల్లలైన మాధురి, అనంత కృష్ణ కూడా ఇంట్లోనే ఉన్నారు. ధ్యాహ్నం యంలో ఇంట్లోకి ప్రవేశించిన అగంతకుడు ప్రభావతి మీద కొట్టి, ఆమె మెడని త్తితో కోసి తీవ్రంగా గాయచాడు. రువాత ఆమె మెడలోని బంగారు గొలుసుని తీసుకుని జేబులో వేసుకున్నాడు.

ప్రభావతి కేకలకు క్కదిలో ఉన్న మాధురి, అనంత కృష్ణలు కు రావటంతో వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయచాడు. అదే యంలో ఇంటికి చ్చిన నాగేశ్వరావు, ఇంట్లోంచి స్తున్న అరుపులు విని దుండగుడిని ట్టుకోబోగా అతను దాడికి దిగాడు. అయితే చాకక్యంగా ప్పించుకున్న నాగేశ్వరావు అతడిని ట్టిగా ట్టుకుని కేకలు వేయటంతో చుట్టుపక్క వారు, రోడ్డుమీద వెళుతున్నవారు రుగున అక్కకు చేరుకున్నారు. అందరూ లిసి ఆ వ్యక్తిని బంధించి పోలీసులకు అప్పగించారు.

లో ప్రభావతి(54) మృతి చెందగా, మాధురి (25), అనంతకృష్ణ (22) తీవ్రంగా గాయడి చికిత్స పొందుతున్నారు. అయితే పోలీసుల విచారలో నిందితుడు వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతిని లిగించేలా ఉన్నాయి. అతనిపేరు కుక్కాల వెంకటేశ్‌. అతనో సీరియల్ కిల్లర్‌. మార్చి నెలలో కావలిలో ట్టలు ఇంట్లోకి ప్రవేశించి హిళను చంపింది, ఏప్రిల్ నెలలో పెద్ద చెరుకూరు గ్రామంలో చంద్రమౌళీశ్వస్వామి దేవస్థానంలో పూజారి ల్లిదండ్రులైన వృద్ధ దంపతులను మార్చిందీ తానేనని అతను పోలీసుల విచారలో అంగీకరించాడు.

First Published:  10 July 2016 12:29 AM GMT
Next Story