Telugu Global
CRIME

ప్రేమించ‌డం ఆప‌ని కూతురికి...పురుగుల మందు తాగించాడు!

మ‌రో ప‌రువు హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడు ఓ తండ్రి. ప్రేమ విష‌యంలో మాట వినని ఆడ‌పిల్ల‌లు త‌ల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. విజ‌య‌వాడ‌లో త‌ల్లి చేతిలో హ‌త‌మైన న‌జ్మా ఉదంతం మ‌ర్చిపోక‌ముందే అలాంటిదే మ‌రొక‌టి వెలుగులోకి వ‌చ్చింది. కూతురికి బ‌ల‌వంతంగా పురుగుల మందు తాగించి చంపాల‌ని ప్ర‌య‌త్నించాడు ఓ తండ్రి. అనంత‌పురం జిల్లాలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం…శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కుమార్తె అనంతపురంలో ఓ డిగ్రీ కాలేజిలో చ‌దువుతోంది. […]

రో రువు త్యకు ప్రత్నించాడు తండ్రి. ప్రేమ విషయంలో మాట వినని ఆడపిల్లలు ల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. విజవాడలో ల్లి చేతిలో మైన జ్మా ఉదంతం ర్చిపోకముందే అలాంటిదే రొకటి వెలుగులోకి చ్చింది. కూతురికి వంతంగా పురుగుల మందు తాగించి చంపాలని ప్రత్నించాడు తండ్రి. అనంతపురం జిల్లాలో సంఘ రిగింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారంశింగనమల మండలంలోని గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కుమార్తె అనంతపురంలో డిగ్రీ కాలేజిలో దువుతోంది. ఆమె ఒక యువకుని ప్రేమించగా విషయం తెలుసుకున్న సింహారెడ్డి కుమార్తెని మందలించాడు. అతడిని ర్చిపొమ్మని చెప్పాడు.

ఎంత చెప్పినా ఆమె వినపోవటంతో అతను కుమార్తెని చంపాలని నిర్ణయించుకున్నాడు. శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో బంధువుల ఇంట్లో ఉండి దువుకుంటున్న కుమార్తెను తీసుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గ ధ్యంలో బుక్కరాయసముద్రం మండలం బాట్లోకొత్తపల్లి గ్రామం ఎస్సీకాలనీ మీపంలోకి రాగానే కూతురిని బండి దిగని చెప్పాడు. వెంటనే ఆమెకు వంతంగా పురుగుల మందు తాగించాడు. రువాత గొంతు నులటంతో ఆమె స్పృహ ప్పింది. కూతురు నిపోయిందని భావించిన సింహారెడ్డి ఆమెని అక్కడే దిలేసి వెళ్లిపోయాడు. కొన్ని గంట రువాత స్పృహలోకి చ్చిన యువతి క్కనే ఉన్న ఒక ప్రయివేటు కాలేజి ద్దకు వెళ్లి రిగిన విషయాలు చెప్పింది. వారు పోలీసులకు మాచారం అదించడంతో, పోలీసులు ఆమెను 108లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి లించారు. బాధితురాలి నుండి వివరాలు సేకరించిన పోలీసులు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

First Published:  11 July 2016 2:14 AM GMT
Next Story