Telugu Global
CRIME

పెళ్ల‌యిన ప‌దిరోజుల‌కే బిడ్డ పుట్టాడు...అత్త‌మామ‌లు ఒప్పుకున్నారు!

మ‌ధ్య‌ప్ర‌దేశ్, భోపాల్‌కి స‌మీపంలోకి ప‌ర్‌వాలియా అనే గ్రామానికి చెందిన ఒక యువ‌తికి ఈ నెల ఏడో తేదీన వివాహ‌మైంది. అయితే పెళ్ల‌యిన ప‌దిరోజుల‌కే ఆమె ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇలా ఎలా జ‌రిగింద‌ని అత్త‌మామ‌లు ఆమెను ప్ర‌శ్నించ‌గా, త‌మ‌ గ్రామానికి చెందిన కాశీరామ్ శిలావ‌త్ (22) ప‌లుమార్లు త‌న‌పై అత్యాచారం చేసిన‌ట్టుగా తెలిపింది. ఎవ‌రికీ చెప్ప‌వ‌ద్ద‌ని త‌న‌ని బెదిరించిన‌ట్టుగా చెప్పింది. యువ‌తికి త‌ల్లిదండ్రులు లేక‌పోవ‌టంతో ఆమె తోబుట్టువుల‌తో క‌లిసి ఉంటోంది. యువ‌తి అత్త‌మామ‌లు ఫిర్యాదు చేయ‌టంతో పోలీసులు […]

ధ్యప్రదేశ్, భోపాల్కి మీపంలోకి ర్వాలియా అనే గ్రామానికి చెందిన ఒక యువతికి నెల ఏడో తేదీన వివాహమైంది. అయితే పెళ్లయిన దిరోజులకే ఆమె ఒక బిడ్డకు న్మనిచ్చింది. ఇలా ఎలా రిగిందని అత్తమామలు ఆమెను ప్రశ్నించగా, గ్రామానికి చెందిన కాశీరామ్ శిలావత్ (22) లుమార్లు పై అత్యాచారం చేసినట్టుగా తెలిపింది. ఎవరికీ చెప్పద్దని ని బెదిరించినట్టుగా చెప్పింది. యువతికి ల్లిదండ్రులు లేకపోవటంతో ఆమె తోబుట్టువులతో లిసి ఉంటోంది. యువతి అత్తమామలు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కాశీరామ్పై కేసు మోదు చేశారు. అయితే పోలీసుల విచారలో రొక విషయం వెల్లడైంది.

ప్రస్తుతం పెళ్లయిన జంటకు సంవత్సరం క్రితమే నిశ్చితార్ధం రిగింది. నేపథ్యంలో కాబోయే ర్తగా అతను ఆమె ఇంటికి చుగా వెళుతుండేవాడు. దాంతో బిడ్డ తండ్రి ఎవన్నది తేల్చేందుకు బిడ్డకు డిఎన్ఎ టెస్టు చేయించాలని పోలీసులు నిర్ణయించారు. యువతి బొద్దుగా ఉండటం ఆమె డుపుతో ఉన్న విషయం ఎవరూ గ్రహించలేకపోయారని తెలుస్తోంది. వివాహమైన దిరోజులకే బిడ్డకు న్మనిచ్చిన ఆమెను, బిడ్డను తాము ఆదరిస్తామని అత్తమామలు చెప్పారు.

First Published:  21 July 2016 3:14 AM GMT
Next Story