Telugu Global
CRIME

డ్యాన్స్ ట్రూప్‌లో చేర‌నందుకు...సామూహిక అత్యాచారం!

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. త‌న‌ నాట్య‌ బృందంలో చేర‌డానికి నిరాక‌రించినందుకు ఓ మ‌హిళ ఓ యువ‌తి ప‌ట్ల అత్యంత పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తించింది. ఆమెని సామూహిక అత్యాచారానికి గురిచేసింది. వార‌ణాసిలో ఉంటున్న బాధితురాలు (26), త‌న త‌ల్లిని చూసేందుకు గోర‌ఖ్‌పూర్ వ‌చ్చింది. అక్క‌డ ఆమె త‌ల్లి స్నేహితురాలు, త‌న నాట్య బృందం చేరాల్సిందిగా యువ‌తిని  కోరింది. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అప్ప‌టికి ఆ విష‌యాన్ని వ‌దిలేసిన‌ట్టు న‌టించిన ఆ మ‌హిళ, ఖుషీ న‌గ‌ర్‌లో  త‌మ […]

ఉత్త ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. నాట్యబృందంలో చేరడానికి నిరాకరించినందుకు హిళ యువతి ట్ల అత్యంత పాశవికంగా ప్రర్తించింది. ఆమెని సామూహిక అత్యాచారానికి గురిచేసింది. వారణాసిలో ఉంటున్న బాధితురాలు (26), ల్లిని చూసేందుకు గోరఖ్పూర్ చ్చింది. అక్క ఆమె ల్లి స్నేహితురాలు, నాట్య బృందం చేరాల్సిందిగా యువతిని కోరింది. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అప్పటికి విషయాన్ని దిలేసినట్టు టించిన హిళ, ఖుషీ ర్లో కుటుంబంలో వివాహం ఉందని, కు హాయం చేయాల్సిందిగా కోరుతూ యువతిని తీసుకువెళ్లింది.

అక్క తిరిగి ఆమెని నృత్యం చేయని వంతపెట్టింది. బాధితురాలు ఒప్పుకోకపోవటంతో హిళకు చెందిన అయిదుగురు దుండగులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటిమీద కాలిన గాయాలు చేశారు. ఆహారం కూడా ఇవ్వకుండా హింసించారు. శుక్రవారం ఉదయం నిందితులు నిద్రపోతుండగా యువతి ప్పించుకుని పారిపోయి ల్లిని చేరింది. ల్లితో లిసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు నివారం నిందితులపై కేసు మోదు చేశారు.

First Published:  24 July 2016 6:02 AM GMT
Next Story