Telugu Global
CRIME

చేత‌బ‌డి భ‌యంతో భార్య ఆత్మ‌హ‌త్య‌...ఆ బాధ‌తో భ‌ర్త కూడా...ఆపై కూతురు!

గ్రామంలో కొంత‌మంది మంత్ర‌తంత్రాల‌కు పాల్ప‌డేవారి బెదిరింపులు భ‌రించ‌లేక ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డితే ఆ బాధ‌ని త‌ట్టుకోలేక ఆమె భ‌ర్త కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన 11ఏళ్ల వారి చిన్నారి సైతం ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించి బ‌తికి బ‌య‌ట‌ప‌డింది. కృష్ణాజిల్లా తిరువూరు మండలం కాక‌ర్ల‌లో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్రకారం శ్యామ‌ల(31) అనే మ‌హిళ ఈ నెల 21న  ఆత్మ‌హ‌త్య చేసుకుంది. శ్యామ‌ల‌ను కొంత‌మంది… డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే చేత‌బ‌డి చేస్తామ‌ని బెదిరించిన‌ట్టుగా తెలుస్తోంది. […]

చేత‌బ‌డి భ‌యంతో భార్య ఆత్మ‌హ‌త్య‌...ఆ బాధ‌తో భ‌ర్త కూడా...ఆపై కూతురు!
X

గ్రామంలో కొంతమంది మంత్రతంత్రాలకు పాల్పడేవారి బెదిరింపులు రించలేక హిళ ఆత్మత్యకు పాల్పడితే బాధని ట్టుకోలేక ఆమె ర్త కూడా ఆత్మత్య చేసుకున్నాడు. ల్లిదండ్రులను కోల్పోయిన 11ఏళ్ల వారి చిన్నారి సైతం ఆత్మత్యకు ప్రత్నించి తికి డింది. కృష్ణాజిల్లా తిరువూరు మండలం కాకర్లలో దారుణాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం శ్యామల(31) అనే హిళ నెల 21 ఆత్మత్య చేసుకుంది. శ్యామను కొంతమందిబ్బు ఇవ్వపోతే చేతడి చేస్తామని బెదిరించినట్టుగా తెలుస్తోంది. వేధింపులను ట్టుకోలేక ఆమె ఆత్మత్యకు పాల్పడింది. దాంతో శ్యామ ర్త.. దేశపు ఏడుకొండలు (38) డిప్రెషన్కి గురయ్యాడు. అతను వ్యసాయంతో పాటు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా నిచేస్తున్నారు.

అతను కుమార్తె మ్య (11)తో కారణంగానే అమ్మ నిపోయిందని చెబుతుండేవాడు. తాను కూడా పురుగుల మందు తీసుకుని ఆత్మత్య చేసుకుంటానని అనేవాడు. చెప్పినట్టుగానే అతను పురుగుల మందు తీసుకుని ఆత్మత్య చేసుకున్నాడు. ల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవటంతో ట్టుకోలేకపోయిన చిన్నారి సైతం కు అందుబాటులో ఉన్న పురుగుల మందు తాగేసింది. బంధువులు అప్రత్తమై ఆమెను ఆసుపత్రికి లించారు. మొద తిరువూరు ఆసుపత్రికి రువాత విజవాడ ఆసుపత్రికి లించగా మ్య కోలుకుంటోంది. మ్యకు తొమ్మిదేళ్ల మ్ముడు ఉన్నాడు. ముచ్చగా ఉన్న కుటుంబం ఒక్కసారిగా ముక్కలై పోవటంతో గ్రామంలో దిగులు వాతావణం అలుముకుంది.

First Published:  28 July 2016 3:00 AM GMT
Next Story