Telugu Global
CRIME

కారుని అడ్డ‌గించి దోపిడి...త‌ల్లీ కూతుళ్ల‌పై సామూహిక అత్యాచారం!

ఢిల్లీ నుండి షాజ‌హాన్‌పూర్ వెళుతున్న ఒక కారుని అడ్డ‌గించిన దుండ‌గులు, డ‌బ్బు న‌గ‌లను దోచుకోవ‌డ‌మే కాకుండా అందులో ఉన్న మ‌హిళ‌పై, ఆమె 14ఏళ్ల కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం శుక్ర‌వారం రాత్రి నోయిడాకు చెందిన కుటుంబం… కారులో  ఢిల్లీనుండి ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని షాజ‌హాన్ పూర్ వెళుతున్నారు. కారు 65 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాక ఉత్త‌ర ప్ర‌దేశ్‌, బులంద్‌షార్‌లోకి ప్ర‌వేశించింది. ఐదుగురు దుండ‌గులు కారుని బ‌ల‌మైన ఇనుప ఆయుధం విసిరి అడ్డ‌గించారు. కారు […]

కారుని అడ్డ‌గించి దోపిడి...త‌ల్లీ కూతుళ్ల‌పై సామూహిక అత్యాచారం!
X

ఢిల్లీ నుండి షాజహాన్పూర్ వెళుతున్న ఒక కారుని అడ్డగించిన దుండగులు, బ్బు లను దోచుకోవమే కాకుండా అందులో ఉన్న హిళపై, ఆమె 14ఏళ్ల కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి నోయిడాకు చెందిన కుటుంబం… కారులో ఢిల్లీనుండి ఉత్త ప్రదేశ్లోని షాజహాన్ పూర్ వెళుతున్నారు. కారు 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక ఉత్త ప్రదేశ్‌, బులంద్షార్లోకి ప్రవేశించింది. ఐదుగురు దుండగులు కారుని మైన ఇనుప ఆయుధం విసిరి అడ్డగించారు. కారు ఆగగానే అందులోని కుటుంబ భ్యులు మొత్తాన్ని రోడ్డుపక్క ఉన్న లోపలి ప్రదేశానికి లాక్కెళ్లారు. వారివద్ద ఉన్న లు, బ్బు, ఫోన్లు దోచుకున్నారు.

వారిని తాళ్లతో ట్టేసి హిళ‌, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ భ్యుల్లో ఒకరు తాళ్లను ఊడదీసుకుని నివారం ఉదయానికి పోలీసులకు మాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు దుండగులకోసం గాలింపు ర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించారు. అయితే ఇప్పటివకు ఎవరూ ట్టుబలేదు. కేసు విషయంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ ఒక ఉన్నతాధికారిని స్పెండ్ చేశారు. దోపిడి రిగిన హైవే ఢిల్లీ నుండి కాన్పూర్‌‌కు వెళ్లే దారికాగా దోపిడి రిగిన ప్రాంతానికి రిగ్గా 100మీటర్ల దూరంలో పోలీస్ పోస్టు ఉంది.

First Published:  30 July 2016 9:00 PM GMT
Next Story