విక్రమ్ ను టెన్షన్ లో పడేసిన కూతురు ..?
విక్రమ్ కూతురికి.. డిఎం కే పార్టీ అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. కరుణానిధి మనవడు రంజిత్ తో ఈ మధ్య నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే..ఆ నిశ్చితార్ధం ఫంక్షన్ లో రంజిత్ .. తనకు కాబోయో భార్య కు రింగు తొడిగాడు. అయితే ఇప్పుడు ఈ రింగ్ మిస్సైందట. అయితే మిస్పైన రింగును ఎలాగైన పట్టుకోమని విక్రమ్ పోలీసుల్ని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. నిశ్చితార్థం ఉంగరం పోయినట్లు అక్షిత, విక్రమ్లు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో […]
విక్రమ్ కూతురికి.. డిఎం కే పార్టీ అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. కరుణానిధి మనవడు రంజిత్ తో ఈ మధ్య నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే..ఆ నిశ్చితార్ధం ఫంక్షన్ లో రంజిత్ .. తనకు కాబోయో భార్య కు రింగు తొడిగాడు. అయితే ఇప్పుడు ఈ రింగ్ మిస్సైందట. అయితే మిస్పైన రింగును ఎలాగైన పట్టుకోమని విక్రమ్ పోలీసుల్ని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
నిశ్చితార్థం ఉంగరం పోయినట్లు అక్షిత, విక్రమ్లు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఖాదర్ నవాజ్ఖాన్ రోడ్డులోని ఓ ఐస్క్రీం పార్లర్కు వెళ్లానని, తిరిగి వెళ్తుండగా చూసేసరికి చేతికి రింగ్ లేదని, దాని విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో ప్రస్తావించింది అక్షిత. వెంటనే దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, ఐస్క్రీం పార్లర్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. వచ్చే ఏడాది వీళ్ల వివాహం జరగనుంది. నిశ్చితార్ధం రోజే కాబోయో భర్త తొడిగిన రింగు మిస్ కావడాన్ని సెంట్ మెంట్ గా ..ఆపశకునంగా విక్రమ్ ఫ్యామిలీ పరిగణిస్తున్నారట. మరి చివరకు పొలీసలు రింగ్ ను పట్టుకుని విక్రమ్ ను టెన్షన్ ఫ్రీ చేస్తారో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Click on Image to Read: