Telugu Global
CRIME

12 ఏళ్ల బాలుడి స‌జీవ ద‌హ‌నం...అక్కే చంపేసిందా?!

త‌ల్లీ కూతుళ్ల‌పై దోపిడీ దొంగ‌ల సామూహిక అత్యాచారం ఘ‌ట‌న‌తో వార్త‌ల్లోకి ఎక్కిన ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని బులంద్‌షార్‌లో మ‌రో దారుణం జ‌రిగింది. 12 ఏళ్ల బాలుడిని కాళ్లు చేతులు క‌ట్టేసి కిరోసిన్ పోసి త‌గుల బెట్టారు. ఈ కేసులో పోలీసులు బాలుడి సోద‌రిని అనుమానిస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం బాలుడి త‌ల్లిదండ్రులు రాకేష్ సింగ్ ట్యాక్సీ డ్రైవ‌ర్ కాగా త‌ల్లి మంజు దిన‌స‌రి వేత‌నం మీద ప‌నిచేస్తుంటుంది. మంగ‌ళ‌వారం ఉద‌యం వారిద్ద‌రూ త‌మ ప‌నుల మీద […]

12 ఏళ్ల బాలుడి స‌జీవ ద‌హ‌నం...అక్కే చంపేసిందా?!
X

ల్లీ కూతుళ్లపై దోపిడీ దొంగ సామూహిక అత్యాచారం ఘ‌ట‌న‌తో వార్తల్లోకి ఎక్కిన ఉత్త ప్రదేశ్ లోని బులంద్షార్లో రో దారుణం రిగింది. 12 ఏళ్ల బాలుడిని కాళ్లు చేతులు ట్టేసి కిరోసిన్ పోసి గుల బెట్టారు. కేసులో పోలీసులు బాలుడి సోదరిని అనుమానిస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం బాలుడి ల్లిదండ్రులు రాకేష్ సింగ్ ట్యాక్సీ డ్రైవర్ కాగా ల్లి మంజు దినరి వేతనం మీద నిచేస్తుంటుంది. మంగవారం ఉదయం వారిద్దరూ నుల మీద కు వెళ్లిపోయారు. ధ్యాహ్నం మూడుగంటకు మంజుకి కుమార్తె నుండి ఫోన్ వచ్చింది. మ్ముడు నిపోయాడని ఆమె చెప్పింది. మంజు ఇంటికి చ్చేసరికి మూడో అంతస్తులో కాళ్లు చేతులు కట్టేసిఉండి… కాలిపోయిన కొడుకు మృతదేహం నిపించింది. క్కనే కిరోసిన్ బ్బా ఉంది. మాచారం అందుకున్న పోలీసులు నాస్థలానికి చేరుకున్నారు. అక్క ఉన్న రిస్థితులు, బాలిక చెబుతున్న మాటను ట్టి వారికి ఆమెపై అనుమానం చ్చింది. ఆమెని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

16ఏళ్ల అమ్మాయి త‌న స్నేహితుడిని ప్రేమిస్తోందని పోలీసులు నుగొన్నారు. వ్యహారం డుతుందని వారిద్దరే త్యకు పాల్పడి ఉంటారనే కోణంలో ర్యాప్తు చేశారు. పోలీసుల ఇంటరాగేషన్లో బాలిక తొలుత ఒక బాలుడి పేరు చెప్పింది. పోలీసులు అతనికోసం గాలించగా అతను యంలో స్కూల్లో ఉన్నట్టుగా, అతనికి త్యకు సంబంధం లేదని తేలింది. రువాత బాలిక రొక స్నేహితుడి పేరు చెప్పింది. కానీ అతను కూడా నిర్దోషి అని తేలింది. బాలిక మూడో స్నేహితుడి పేరు వెల్లడించింది. అయితే ఇతను రారీలో ఉన్నాడు. పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు.

First Published:  3 Aug 2016 2:00 AM GMT
Next Story