Telugu Global
NEWS

లోకేష్‌ దీక్షకు దిగాలి... ఎవరి పటుత్వం ఏంటో తెలుస్తుంది

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ఆమరణ దీక్షకు సిద్దపడాలన్నారు. చంద్రబాబు, లోకేష్ ఆమరణదీక్షకు దిగితే తాను కూడా దీక్ష చేస్తానని ముద్రగడ ప్రకటించారు. ఈ సవాల్‌ను తీసుకుని చంద్రబాబు ముందుకు రావాలన్నారు. లోకేష్‌, చంద్రబాబు, తాను ఆమరణ దీక్షకు దిగితే ఎవరి శరీర పటుత్వం ఎంటో, పట్టుదల ఏంటో తేలిపోతుందని సవాల్ చేశారు. ఎవరు ఎన్ని రోజులు దీక్ష చేయగలరో తేల్చుకుందామన్నారు. కాపు […]

లోకేష్‌ దీక్షకు దిగాలి... ఎవరి పటుత్వం ఏంటో తెలుస్తుంది
X

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ఆమరణ దీక్షకు సిద్దపడాలన్నారు. చంద్రబాబు, లోకేష్ ఆమరణదీక్షకు దిగితే తాను కూడా దీక్ష చేస్తానని ముద్రగడ ప్రకటించారు. ఈ సవాల్‌ను తీసుకుని చంద్రబాబు ముందుకు రావాలన్నారు.

లోకేష్‌, చంద్రబాబు, తాను ఆమరణ దీక్షకు దిగితే ఎవరి శరీర పటుత్వం ఎంటో, పట్టుదల ఏంటో తేలిపోతుందని సవాల్ చేశారు. ఎవరు ఎన్ని రోజులు దీక్ష చేయగలరో తేల్చుకుందామన్నారు. కాపు రిజర్వేషన్ల అమలకు చంద్రబాబుకు ఇచ్చిన గడువు దగ్గరపడుతోందని… ఇకనైనా వంకలు పెట్టడం మాని అసలు కార్యాచరణకు సిద్ధపడాలన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం సున్నితమైనదని ఇప్పుడు చెబుతున్న చంద్రబాబుకు ఎన్నికల మేనిపెస్టోలో ఆ విషయాన్ని పొందుపరిచినప్పుడు తెలియదా అని ప్రశ్నించారు.

Click on Image to Read:

vishnu kumar raju

balakrishna

paritala sunitha

modi

amaravathi central pollution control board

l ramana

chandrababu naidu

Sadguru Jaggi Vasudev chandrababu naidu

jc-diwakar-reddy

gottipati

undavalli

devineni nehuru

tdp media

sujana chowdary

anam vivekananda reddy

First Published:  4 Aug 2016 3:29 AM GMT
Next Story