Telugu Global
CRIME

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి బాంబు దాడి...40మంది మృతి!

పాకిస్తాన్‌లో కొన్ని గంట‌ల ముందు జ‌రిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దాదాపు న‌ల‌భైమంది మృతి చెందారు. అనేక‌మంది గాయ‌ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది.  పాకిస్తాన్‌లోని బ‌లోచిస్తాన్ రాష్ట్ర రాజ‌ధాని క్వెటాలో… ఈ రోజు ఉద‌యం  హ‌త్య‌కు గుర‌యిన త‌మ స‌హ‌చ‌ర న్యాయ‌వాదిని చూసేందుకు హాస్ప‌ట‌ల్‌కి వ‌చ్చిన అనేక‌మంది న్యాయ‌వాదులు… ఈ దాడిలో మృత్యువాత ప‌డ్డారు. ఆసుప‌త్రిలోని యాక్సిడెంట్‌, ఎమ‌ర్జెన్సీ డిపార్ట్‌మెంట్ వ‌ద్ద ఈ ఆత్మాహుతి బాంబు దాడి జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం… బ‌లోచిస్తాన్ మాజీ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు బిలాల్ […]

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి బాంబు దాడి...40మంది మృతి!
X

పాకిస్తాన్లో కొన్ని గంట ముందు రిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దాదాపు భైమంది మృతి చెందారు. అనేకమంది గాయడినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లోని బ‌లోచిస్తాన్ రాష్ట్ర రాజ‌ధాని క్వెటాలో ఈ రోజు ఉద‌యం త్యకు గురయిన న్యాయవాదిని చూసేందుకు హాస్పల్కి చ్చిన అనేకమంది న్యాయవాదులు దాడిలో మృత్యువాత డ్డారు. ఆసుపత్రిలోని యాక్సిడెంట్‌, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ద్ద ఆత్మాహుతి బాంబు దాడి రిగింది.

సోమవారం ఉదయం… లోచిస్తాన్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బిలాల్ అన్వర్ కాశీని గుర్తుతెలియని వ్యక్తులు త్య చేయగాఆయ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున లాయర్లు ఆసుపత్రికి చ్చారు. వీరితో పాటు ఎక్కువ సంఖ్యలో ర్నలిస్టులు కూడా సంఘ ప్రదేశంలో ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది ల్లకోట్లు, టైలు రించి ఉన్నారని మాచారం. క్వెటాఇరాన్ ఆఫ్ఘానిస్తాన్ బోర్డరులో ఉంది. ఇక్క సున్ని, షియా తెగ ధ్య ఎప్పుడూ గొడలు రుగుతుంటాయి. ఇంతకు ఉగ్రవాద సంస్థ ఇందుకు బాధ్య హిస్తూ ప్ర చేయలేదు.

First Published:  8 Aug 2016 12:06 AM GMT
Next Story