Telugu Global
NEWS

రిషికేష్‌ శారదాపీఠంలో జగన్‌

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రిషికేష్‌కు వెళ్లారు. అక్కడ శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్రస్వామిని కలిసి ఆయన ఆశీసులు తీసుకుంటారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి రిషికేష్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. అక్కడ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా ప్రధాని మనసు మారాలని, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిసింది. ఆయనవెంట పార్లమెంట్‌ సభ్యులు విజయసాయి రెడ్డి, అవినాష్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డితోపాటు భూమన కూడా వెళ్లారు. […]

రిషికేష్‌ శారదాపీఠంలో జగన్‌
X

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రిషికేష్‌కు వెళ్లారు. అక్కడ శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్రస్వామిని కలిసి ఆయన ఆశీసులు తీసుకుంటారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి రిషికేష్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

అక్కడ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా ప్రధాని మనసు మారాలని, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిసింది. ఆయనవెంట పార్లమెంట్‌ సభ్యులు విజయసాయి రెడ్డి, అవినాష్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డితోపాటు భూమన కూడా వెళ్లారు.

రిషికేష్ శారదాపీఠానికి పూజలకోసం వెళ్లేముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు.

Click on Image to Read:

lokesh

modi

sujana

allu arjun press meet

chandrababu naidu hotels

ap special status

government hospitals

deepa karmakar

nayeem encounter

sunil1

jadeja selfe

ys jagan pressmeet

nayeem

ap ministers

ys jagan

ambati

nayeem encounter

Nayeem murders

Union minister Anupriya Patel

ys-jagan-2

ramoji rao

First Published:  9 Aug 2016 11:06 PM GMT
Next Story