Telugu Global
CRIME

వాళ్లు చంపుతార‌ని...వీళ్లే చ‌నిపోదామ‌నుకున్నారు!

త‌మిళ‌నాడులోని కొయింబ‌త్తూరుకి స‌మీపంలోని  పొల్లాచ్చికి చెందిన గౌతం, ప్రీత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావ‌టంతో ఇద్ద‌రి ఇళ్ల‌లోని వారు వారి ప్రేమ‌ని ఒప్పుకోలేదు. దాంతో  రెండునెల‌ల క్రితం ఇంట్లోంచి పారిపోయి పోలీస్ స్టేష‌న్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే మొద‌ట వ్య‌తిరేకించినా త‌రువాత ప్రీత త‌రుపువారు ఆ పెళ్లిని అంగీక‌రించారు. కానీ గౌతం తండ్రి మాత్రం ప్రీత‌ని కోడ‌లిగా ఒప్పుకునేది లేద‌ని చెప్పేశాడు. త‌న కొడుకుని ఆమెనుండి ఎలాగైనా విడ‌దీయాల‌ని అనుకున్నాడు. తండ్రి తీరు చూసి భ‌య‌ప‌డిన […]

వాళ్లు చంపుతార‌ని...వీళ్లే చ‌నిపోదామ‌నుకున్నారు!
X

మిళనాడులోని కొయింబత్తూరుకి మీపంలోని పొల్లాచ్చికి చెందిన గౌతం, ప్రీత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావటంతో ఇద్దరి ఇళ్లలోని వారు వారి ప్రేమని ఒప్పుకోలేదు. దాంతో రెండునెల క్రితం ఇంట్లోంచి పారిపోయి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు. అయితే మొద వ్యతిరేకించినా రువాత ప్రీత రుపువారు ఆ పెళ్లిని అంగీకరించారు. కానీ గౌతం తండ్రి మాత్రం ప్రీత‌ని కోడ‌లిగా ఒప్పుకునేది లేద‌ని చెప్పేశాడు. త కొడుకుని ఆమెనుండి ఎలాగైనా విడదీయాలని అనుకున్నాడు.

తండ్రి తీరు చూసి డిన గౌతంఆత్మత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రీత సైతం అతనితో పాటు నిపోవాలనే నిర్ణయానికి చ్చింది. నెల 12 ఇద్దరూ లిసి ఎలుక మందు తాగారు. పొరుగున ఉన్నవారు యానికి ఆసుపత్రిలో చేర్చ‌డంతో ఇద్దరికీ ప్రాణాపాయం ప్పింది. ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నారు. మిళనాడులోని కొయింబత్తూరు ప్రాంతంలో రువు త్యలు ఎక్కువగా రుగుతున్నాయి. ఏడాది శంకర్ అనే యువకుడిని అతను ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయి తాలూకూ వారు ట్టలు రికి చంపారు. క్రమంలో గౌతం… పెద్దవారు ని చంపేస్తారనే యంతోనేప్రీతతో లిసి ఆత్మత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

First Published:  14 Aug 2016 12:06 AM GMT
Next Story