Telugu Global
NEWS

పయ్యావులకు కూడా నాశనం చేసే సంస్కృతి ఉందా?

ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు వారి పంటపొలాలను నాశనం చేయడం అనంతపురం జిల్లాలో ఓ 15ఏళ్ల క్రితం ఉండేది. కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడంతో ఇటీవల పచ్చని పంటల జోలికి వెళ్లే తీరు కనుమరుగైంది. కానీ తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సోదరుడు శీనప్ప ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఒక మహిళా రైతుకు చెందిన 20 ఎకరాల పంటను నాశనం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పయ్యావుల శీనప్ప పేరు లేకుండా ఫిర్యాదు ఇవ్వాలని […]

పయ్యావులకు కూడా నాశనం చేసే సంస్కృతి ఉందా?
X

ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు వారి పంటపొలాలను నాశనం చేయడం అనంతపురం జిల్లాలో ఓ 15ఏళ్ల క్రితం ఉండేది. కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడంతో ఇటీవల పచ్చని పంటల జోలికి వెళ్లే తీరు కనుమరుగైంది. కానీ తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సోదరుడు శీనప్ప ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఒక మహిళా రైతుకు చెందిన 20 ఎకరాల పంటను నాశనం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పయ్యావుల శీనప్ప పేరు లేకుండా ఫిర్యాదు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. బాధిత రైతు ఓబులమ్మ భర్తను 2009లోనే దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో పయ్యావుల శీనప్ప నిందితుడిగా ఉన్నారు.. కేసు ఇంకా నడుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నుంచి బయటపడేందుకు పయ్యావుల శీనప్ప.. ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఆ ఒత్తిడికి లొంగకపోవడం వల్లే 20 ఎకరాల పంటను నాశనం చేశారని బాధితురాలు ఆవేదన చెందారు.

Click on Image to Read:

babu murder case

ias sri lakshmi

ysrcp leader

ap bc sangam president uday bhaskar

madhu yashki

mohan babu

Renuka Shahane  Irom Sharmila

vehicle registrations

nayeem

kodandaram

dr samaram

Dalit Mahasammelan at Una 1

jc diwakar reddy

soundarya 1

Aadi Chuttalabbai

pushkaragat 1

First Published:  16 Aug 2016 2:40 AM GMT
Next Story