Telugu Global
National

40 క‌త్తులు మింగేశాడు!

పంజాబ్ రాష్ట్రంలోని అమృత‌స‌ర్‌లో ఓ వ్య‌క్తి క‌డుపు నొప్పిగా ఉంద‌ని ఆసుప‌త్రికి వ‌చ్చాడు. పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్న 42ఏళ్ల ఆ వ్య‌క్తి…క‌డుపునొప్పి, నీర‌సంగా ఉంటోంద‌ని చెప్పాడు. తొలుత పేషంటుకి ఆల్ట్రా సౌండ్ ప‌రీక్ష చేసిన వైద్యులు పొట్ట‌లో ఏదో పెరిగింద‌ని గుర్తించారు. త‌రువాత ఎండో స్కోపీ చేయ‌గా మెట‌ల్ క‌త్తులు ఉన్న‌ట్టుగా అర్థ‌మైంది. ఆపై సిటి స్కాన్ చేయ‌గా పొట్ట‌లో పోగేసిన‌ట్టుగా క‌త్తులు క‌న‌బ‌డ‌టంతో ఆశ్చ‌ర్యంతో తెల్ల‌బోయారు. డాక్ట‌ర్ల బృందం ఆప‌రేష‌న్ చేసి అత్యంత జాగ్ర‌త్త‌గా […]

పంజాబ్ రాష్ట్రంలోని అమృతర్లో వ్యక్తి డుపు నొప్పిగా ఉందని ఆసుపత్రికి చ్చాడు. పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్న 42ఏళ్ల వ్యక్తిడుపునొప్పి, నీరసంగా ఉంటోందని చెప్పాడు. తొలుత పేషంటుకి ఆల్ట్రా సౌండ్ రీక్ష చేసిన వైద్యులు పొట్టలో ఏదో పెరిగిందని గుర్తించారు. రువాత ఎండో స్కోపీ చేయగా మెటల్ త్తులు ఉన్నట్టుగా అర్థమైంది. ఆపై సిటి స్కాన్ చేయగా పొట్టలో పోగేసినట్టుగా త్తులు టంతో ఆశ్చర్యంతో తెల్లబోయారు.

డాక్టర్ల బృందం ఆపరేషన్ చేసి అత్యంత జాగ్రత్తగా విజవంతంగా వాటిని కు తీయలిగారు. మొత్తం 40 త్తులు అతని పొట్టలో ఉన్నాయి. అలా ఎందుకు రిగిందని వైద్యులు విచారించగాపేషంటు ఒక విధమైన మానసిక రుగ్మతో బాధడుతున్నట్టుగా తెలిసింది. దాని కారణంగానే అతను రెండునెలలుగా భిన్న సైజుల్లో ఉన్న త్తులను మింగుతున్నాడు.

First Published:  20 Aug 2016 12:20 AM GMT
Next Story