Telugu Global
NEWS

ఆ స‌మ‌యంలో ఆయ‌న సింధుకి కోచ్‌గా మాత్ర‌మే మిగిలారు! " పుల్లెల గోపీచంద్ భార్య పివివి ల‌క్ష్మి

సింధు విజ‌యంతో త‌న శిక్ష‌ణ‌కు ఎదురులేద‌ని రుజువు చేసుకున్నారు  పుల్లెల గోపీచంద్. ‌ఆయ‌న స‌తీమ‌ణి పివివి ల‌క్ష్మి కూడా ఒక‌ప్పుడు పేరుమోసిన ష‌ట్ల‌రే. అందుకే ఆమె సింధు విజ‌యం త‌రువాత త‌ను ఆడిన రోజుల‌ను, ఆనాటి ప‌రిస్థితుల‌ను త‌ల‌చుకున్నారు. సింధుకి శిక్ష‌ణ ఇచ్చే స‌మ‌యంలో గోపిచంద్…భార్యాపిల్ల‌ల‌ను, ఇత‌ర విష‌యాలను ప‌ట్టించుకోకుండా కేవ‌లం ఒక కోచ్‌గా మారిపోయార‌ని, అహ‌ర‌హం శ్ర‌మించార‌ని ఆమె అన్నారు.   అత్యున్న‌త స్థాయి క్రీడ‌ల్లో రాణించ‌డం లేద‌ని మ‌న‌ క్రీడాకారుల‌ను నిందించ‌డం త‌గ‌ద‌ని, మ‌న‌దేశం […]

ఆ స‌మ‌యంలో ఆయ‌న సింధుకి కోచ్‌గా మాత్ర‌మే మిగిలారు!  పుల్లెల గోపీచంద్ భార్య పివివి ల‌క్ష్మి
X

సింధు విజయంతో శిక్షకు ఎదురులేదని రుజువు చేసుకున్నారు పుల్లెల గోపీచంద్. ఆయ తీమణి పివివి క్ష్మి కూడా ఒకప్పుడు పేరుమోసిన ట్లరే. అందుకే ఆమె సింధు విజయం రువాత ను ఆడిన రోజులను, ఆనాటి రిస్థితులను చుకున్నారు. సింధుకి శిక్షణ ఇచ్చే యంలో గోపిచంద్భార్యాపిల్లను, ఇత విషయాలను ట్టించుకోకుండా కేవలం ఒక కోచ్గా మారిపోయారని, అహహం శ్రమించారని ఆమె అన్నారు.

అత్యున్న స్థాయి క్రీడల్లో రాణించడం లేదని క్రీడాకారులను నిందించడం ని, దేశం క్రీడాకారులకు మౌలిక తుల విషయంలో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని ఆమె అన్నారు. అప్పట్లో తాము క్రీడాకారులుగా ఎదుర్కొన్నకష్టాలు, అవరోధాలను తొలగించమే ఇప్పుడు అకాడమీ చేస్తున్న ని… అని క్ష్మి చెప్పారు. అప్పట్లో రాజకీయ సామాజిక కార్యక్రమాలు రుగుతున్నపుడు కు ప్రధాన స్టేడియం అందుబాటులో ఉండేది కాదని, ఒకసారయితే అందులో ఎన్నిక బ్యాలట్ బాక్సులు ఉంచి స్టేడియంని పూర్తిగా మూసేశారని ఆమె అన్నారు.

లక్ష్మి ఇప్పుడు భార్యగా, ఇద్దరు పిల్ల ల్లిగా క్రీడానిపుణురాలిగా మూడు పాత్రను ర్ధవంతంగా పోషిస్తున్నారు. అమె అనుక్షణం, అన్ని యాల్లో గోపీచంద్కి తోడునీడగా నిలుస్తున్నారు. క్ష్మి 1996లో అట్లాంటా ఒలింపిక్స్లో పాల్గొన్నారు. అప్పటికీ ఇప్పటికీ రిస్థితుల్లో చాలా మార్పులు చ్చినా కొన్ని విషయాలు మాత్రం అలాగే ఉన్నాయన్నారామె. లోపాలను రిదిద్దమే గోపీచంద్ అకాడమీలో రుగుతున్నన్నారు. పిల్లలు గాయత్రి (13), సాయి విష్ణు (12)కు గానీ, అకాడమీలో శిక్ష పొందుతున్న ఇత స్టూడెంట్స్‌కి గానీవారిలోని టాలెంట్కి ఏకాగ్ర‌, ట్టుదను జోడిస్తున్నామన్నారామె.

క్ష్మి బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎనిమిదేళ్లు దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అప్పటి రిస్థితుల తాము గొప్ప క్ష్యాలను ఎంచుకోలేకపోయామని అన్నారామె. తాను రాజమండ్రి నుండి కెరీర్ మొదలు పెట్టినపుడు ఆంధ్ర ప్రదేశ్ నుండి నేషల్ ఛాంపియనే లేరని క్ష్మి తెలిపారు. నేషల్ ఛాంపియన్లంతా హారాష్ట్ర, ర్ణాటనుండే ఉండేవారని, ఇప్పుడు ఎవరూ జాతీయ స్థాయి ఆట గురించి మాట్లాడటం లేదని అందరూ అంతర్జాతీయ స్థాయి క్రీడపైనే దృష్టి పెడుతున్నారని క్ష్మి పేర్కొన్నారు.

క్ష్మి రెండుసార్లు జాతీయ ఛాంపియన్గా గెలిచారు. ఒకసారి న్నప్ స్థానంలో నిలిచారు. ఇంకా లేషియా కామన్వెల్త్ గేమ్స్లోనూ, సార్క్ క్రీడపోటీల్లోనూ, శ్రీలంకలోనూ ఆడి కాలు సాధించారు. నిరాక్షసుల్లా సాధచేసేవాళ్లన్నారు. ఇప్పటిలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకపోవడంతో కు పూర్తి ఏకాగ్ర ఉండేదన్నారు. గోపీచంద్ సంవత్సరానికి నాలుగైదు నెల పాటు ర్మనీలో ప్రాక్టీస్ చేయడం ల్లనే ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షిప్ని సాధించారని ఆమె అన్నారు.

గోపి జీవితాన్ని అకాడమీకి అంకితం చేశారని చెప్పచ్చని… ఉదయం నాలుగుకి అకాడమీకి వెళితే రాత్రి ఏడుతరువాత కు స్తారని, ధ్యలో గంటా లేదా రెండు గంటలు లంచ్ బ్రేక్ మాత్రమే తీసుకుంటారని, ఆయ 100శాతం అంకిత భావంతో ఉంటారని, స్టూడెంట్స్ నుండి కూడా అంతే ఆశిస్తారని ఆమె అన్నారు. సాయంత్రం గంట మాత్రమే తాము డిపే క్వాలిటీ టైమ్ ఉంటుందన్నారు. కెరీర్ ట్ల ఎలాంటి అసంతృప్తి లేదని, కానీ గోపిలాంటి కోచ్ దొరికి ఉంటే చాలా బాగా రాణించేదాన్నని ఆమె అన్నారు. సింధు గెలుపు ట్ల ర్వంగా ఉందన్న క్ష్మి… కుమార్తె గాయత్రి కూడా మంచి క్రీడాకారిణిగా ఎదుగుతున్నని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏడాది అండర్ 15లో ఆమె భారత్ నెంబర్ 1గా ఉందని, ఇండోనేషియా జూనియర్ ఎబిసి లో పాల్గొన్నవారిలో కుమార్తే చిన్నని, బుల్స్ ఛాంపియన్ సాధించిందని ఆమె తెలిపారు.

First Published:  22 Aug 2016 4:02 AM GMT
Next Story