సింధుకు ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించిన కేంద్రం
రియోలో భారత్ పరువుకు నిలబెట్టిన సింధు, సాక్షిలకు కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. 2016కు గాను సింధు, సాక్షిలను ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేశారు. మొత్తం నలుగురిని రాజీవ్ ఖేల్ రత్న వరించింది. మరో ఆరుగురికి ద్రోణాచార్య అవార్డును ప్రకటించింది కేంద్రం. Click on Image to Read:
BY News Den22 Aug 2016 6:36 AM GMT
X
News Den Updated On: 22 Aug 2016 7:07 AM GMT
రియోలో భారత్ పరువుకు నిలబెట్టిన సింధు, సాక్షిలకు కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. 2016కు గాను సింధు, సాక్షిలను ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేశారు. మొత్తం నలుగురిని రాజీవ్ ఖేల్ రత్న వరించింది. మరో ఆరుగురికి ద్రోణాచార్య అవార్డును ప్రకటించింది కేంద్రం.
Click on Image to Read:
Next Story