Telugu Global
CRIME

14 ఏళ్ల రేప్ బాధితురాలు...అబార్ష‌న్ అయిన పిండంతో పోలీస్ స్టేష‌న్‌కి వ‌చ్చింది!

దోపిడి దొంగ‌లు త‌ల్లీ కూతుళ్ల‌ను అత్యాచారం చేసిన‌ ఘ‌ట‌న త‌రువాత ఉత్త‌ర ప్ర‌దేశ్, బులంద్ ష‌హ‌ర్ ని ఎవ‌రూ మ‌ర్చిపోలేక‌పోతున్నారు. ఈ ఊరు… నేరాలు ఘారాల‌తో త‌రువాత కూడా త‌ర‌చుగా వార్త‌ల్లోకి ఎక్కుతూనే ఉంది. ఇప్పుడు ఇదే  ఊళ్లో మ‌రో దారుణం చోటు చేసుకుంది. ఆరునెల‌లుగా అత్యాచారానికి గుర‌యిన ఓ 14ఏళ్ల బాలిక…గ‌ర్భం దాల్చింది. అయితే అత్యాచారం చేసిన‌వాడే ఆమెకు బ‌ల‌వంతంగా అబార్ష‌న్ చేయించ‌డంతో ఆ బాలిక అబార్ష‌న్ అయిన పిండాన్ని పాలిథిన్ బ్యాగులో వేసుకుని పోలీస్ […]

14 ఏళ్ల రేప్ బాధితురాలు...అబార్ష‌న్ అయిన పిండంతో పోలీస్ స్టేష‌న్‌కి వ‌చ్చింది!
X

దోపిడి దొంగలు ల్లీ కూతుళ్లను అత్యాచారం చేసిన రువాత ఉత్త ప్రదేశ్, బులంద్ ర్ ని ఎవరూ ర్చిపోలేకపోతున్నారు. ఊరు… నేరాలు ఘారాలతో రువాత కూడా చుగా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఇప్పుడు ఇదే ఊళ్లో రో దారుణం చోటు చేసుకుంది. ఆరునెలలుగా అత్యాచారానికి గురయిన 14ఏళ్ల బాలికర్భం దాల్చింది. అయితే అత్యాచారం చేసినవాడే ఆమెకు వంతంగా అబార్షన్ చేయించడంతో బాలిక అబార్షన్ అయిన పిండాన్ని పాలిథిన్ బ్యాగులో వేసుకుని పోలీస్ స్టేషన్కి చ్చింది. బాలిక చేసిన నికి పోలీసులు ఖంగుతిన్నారు. కానీ పాపం అమ్మాయి రుజువుతోనైనా కు విముక్తి లుగుతుందని ఆశడి ఉండచ్చు.

నిందితుడు యూనస్ అహ్మద్ బులంద్ ర్లోని భాయిపురా గ్రామంలో బాలిక ఇంటి క్కనే ఉంటున్నాడు. అతను బాలికని బెదిరించి ఆరునెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. క్రమంలో ఆమె ర్భతి అయింది. నెల 28 బాలిక ర్భతి అన్న సంగతి ఆమె ఇంట్లో వారికి తెలిసింది. దాంతో ఆమె ల్లి అన్నవెళ్లి నిందితుని ఇంట్లో గొడ పెట్టుకున్నారు. రిణామం రువాత నిందితుడు బాలికను మంత్రసాని ద్దకు తీసుకువెళ్లి వంతంగా అబార్షన్ చేయించాడు. బాలిక పిండాన్ని పాలిథిన్ బ్యాగ్లో వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి నిందితునిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై కేసు మోదు చేశారు.

First Published:  30 Aug 2016 3:03 AM GMT
Next Story