Telugu Global
Health & Life Style

భార‌త్‌లో మొట్ట‌మొద‌ట హెచ్ఐవి వైర‌స్‌ని గుర్తించిన మ‌హిళ ఈమే...సెల్ల‌ప్ప‌న్ నిర్మ‌ల‌!

ముప్ప‌య్యేళ్ల క్రితం భార‌త్‌లో హెచ్ఐవి వైర‌స్‌ని క‌నుగొన్నారు. ఆరుగురు సెక్స్ వ‌ర్క‌ర్ల ర‌క్త‌పు న‌మూనాల్లో హెచ్ఐవి వైర‌స్ ఉన్న‌ట్టుగా తేలింది. అయితే ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధిని క‌నుగొన‌టం వెనుక…ఒక యువ మ‌హిళా శాస్త్ర‌వేత్త కృషి ఉంది. భార‌త్‌కి హెచ్ఐవి వైర‌స్ వ‌చ్చేసింద‌ని మొట్ట‌మొద‌ట క‌నుగొని…దేశాన్ని అప్ర‌మ‌త్తం చేసిన ఆ మ‌హిళ‌కు దేశంలో రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఆమె పేరు సెల్ల‌ప్ప‌న్ నిర్మ‌ల‌. 1985లో 32ఏళ్ల వ‌య‌సున్న నిర్మ‌ల చైన్నైలోని  మెడిక‌ల్ కాలేజిలో మైక్రోబ‌యాల‌జీ విద్యార్థిగా ఉన్నారు.   తాను […]

భార‌త్‌లో మొట్ట‌మొద‌ట హెచ్ఐవి వైర‌స్‌ని గుర్తించిన మ‌హిళ ఈమే...సెల్ల‌ప్ప‌న్ నిర్మ‌ల‌!
X

ముప్పయ్యేళ్ల క్రితం భారత్లో హెచ్ఐవి వైరస్ని నుగొన్నారు. ఆరుగురు సెక్స్ ర్కర్ల క్తపు మూనాల్లో హెచ్ఐవి వైరస్ ఉన్నట్టుగా తేలింది. అయితే యంకమైన వ్యాధిని నుగొనటం వెనుకఒక యువ హిళా శాస్త్రవేత్త కృషి ఉంది. భారత్కి హెచ్ఐవి వైరస్ చ్చేసిందని మొట్టమొద నుగొనిదేశాన్ని అప్రత్తం చేసిన హిళకు దేశంలో రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఆమె పేరు సెల్లప్పన్ నిర్మ‌.

_90936902_dsc_02591985లో 32ఏళ్ల సున్న నిర్మ చైన్నైలోని మెడికల్ కాలేజిలో మైక్రోబయాలజీ విద్యార్థిగా ఉన్నారు. తాను ర్పించాల్సిన సిద్ధాంత వ్యాసం కోసం అంశాన్ని ఎంపిక చేసుకోవాలాఅని ఆమె ఆలోచిస్తున్న యం అది. అప్పుడేనిర్మ ప్రొఫెసర్‌, మెంటర్ అయిన సునీతి సాల్మన్ ఆమెకో హా ఇచ్చారు. అంతకుముందే 1982లో అమెరికాలో ఎయడ్స్ కేసులు ఎక్కువగా వెలుగు చూశాయి. అప్పటికి వైద్య అధికారులు దానిపై దృష్టి పెట్టలేదు. అప్పట్లో హెచ్ఐవి అంటే కేవలం లైంగిక విశృంఖత్వం, హోమో సెక్సువాలిటీ ఎక్కువగా ఉన్న శ్చిమదేశాల్లోనే స్తుందనికు అది చ్చే అవకాశం లేదని త్రికలు రాస్తున్నాయి.

కానీ అప్పటికే హెచ్ఐవి వైరస్ భారత్ చేరిందనే వార్తలను సైతం కొన్ని త్రికలు రాశాయి. అయితే చెన్నై మిళనాడు చుట్టుపక్క ప్రాంతాల్లో అంతా సాంప్రదాయ వాసులే ఉంటారుఅనే ఉద్దేశంతో ముంబయిలో వంద మంది క్తపు మూనాలు సేకరించి రీక్షించారు. అయితే ఒక్క పాజిటివ్ కేసు కూడా మోదు కాలేదు. ఇదంతా తెలిసి ఉండటంతో నిర్మల… అంశాన్ని సిద్ధాంత వ్యాసానికి ఎంపిక చేసుకోవడానికి ఇష్టలేదు. చివరికి సునీతి సాల్మన్ రీ రీ చెప్పడంతో ఆమె అంగీకరించారు.

హెచ్ఐవి రిస్క్ ఎక్కువగా ఉన్నసెక్స్ ర్కర్లు, గేలు, ఆఫ్రికా విద్యార్థులు దితరుల నుండి 200 క్తపు శాంపిళ్లు సేకరించాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికి నిర్మకు విషయంపై ఎలాంటి అవగాహ లేదు. ముంబయి, డిల్లీ, కోల్తాల్లో ఉన్నట్టుగా చెన్నైలో రెడ్ లైట్ ఏరియాలు లేకపోవడంతో తాము శాంపిళ్లు ఎక్కనుండి సేకరించాలో నిర్మకు అర్థం కాలేదు. దాంతో ఆమె లైంగిక వ్యాధుల చికిత్సకు హిళలు ఎక్కువగా చ్చే ద్రాస్ ల్ ఆసుపత్రికి చుగా వెళుతుండేవారు. వారిలో చాలామందిఅభాగ్యులైన హిళలు, సెక్స్ ర్కర్లు ఆశ్రయం పొందే విజిలెన్స్ హోమ్ నుండి స్తుండేవారు. సెక్స్ ర్కర్లుగా అరెస్టయినవారిని రిమాండ్ హోములోనే ఉంచుతుండేవారు. ఎందుకంటే వారికి బెయిల్ పొందే ఆర్థిక స్థోమ కూడా ఉండేది కాదు. నిర్మ సెక్స్ ర్కర్లను లిసేందుకు రోజూ రిమాండ్ హోమ్కి వెళుతుండేవారు.

_90940245_husband
భ‌ర్త వీర‌ప్ప‌న్ రామ‌మూర్తితో సెల్ల‌ప్ప‌న్ నిర్మ‌ల

ఒక ల్లెటూరిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఆమెకు వారిని టం ఇబ్బందిగా ఉండేది. కానీ ఆమె ర్త వీరప్పన్ రామమూర్తి మాత్రం నిర్మను ప్రోత్సహిస్తుండేవారు. అడుగడుగునా ఆమెకు వెన్నంటి ఉండేవారు. రిమాండ్ హోమ్ ద్ద స్కూటర్మీద దింపుతుండేవారు. వారిద్దరూ అప్పుడే వృత్తుల్లోకి చ్చారు. వారికప్పుడు ప్రతిరూపాయి విలువైనదే. అయినా సొంత ర్చుతో నిర్మ రిశోధకు ఉపక్రమించారు.

అలా మూడునెల కాలంలో నిర్మ 80మంది హిళ క్తపు మూనాలను తీసుకోగలిగారు. అప్పుడు ఆమెకు క్షగా వాడుకునే గ్లవుజులు గానీ ఇతరికరాలు గానీ లేవు. బ్లడ్ శాంపిళ్లు ఇచ్చే హిళకు అవి… ఆమె ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. ఎయిడ్స్ అంటే ఏమిటో కూడా వారికి తెలియదు. వారంతా నిరక్షరాస్యులుచెప్పినా అర్థం చేసుకోలేరు. నిర్మసుఖవ్యాదులపై రిశోధలు చేస్తున్నారని వారు అనుకునేవారు.

క్తపు మూనాలు సేకరించాక‌…ఇక వాటిని రీక్షించాల్సిన యం చ్చింది. అందుకు ల్యాబ్ కావాలి. అప్పుడుకూడా మెంటర్ సునీతి సాల్మన్నిర్మకు హాయం చేశారు. సునీతి సాల్మన్ ర్త గుండె ఊపిరితిత్తుల ర్జన్‌. ఆయ నుండి పొందిన రికరాలతో ఒక చిన్న ప్రయోగశాలని వారు ఏర్పాటు చేసుకున్నారు. అందులో సాల్మన్, నిర్మ లిసి క్తం నుండి సీరం ని వేరు చేశారు. రీక్షలు చేయాలంటే సీరం… క్తం నుండి వేరు కావాల్సి ఉంది. రువాత వాటిని ఎక్క స్టోర్ చేయాలో తెలియ నిర్మ ఇంట్లోని ఫ్రిజ్లో ఉంచారు.

రువాత చేయాల్సిన ఎలిసా టెస్టింగ్ దుపాయాలు చెన్నైలో లేవు. దాంతో సునీతి సాల్మన్ వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజిలో ఏర్పాటు చేశారు. 1986 ఫిబ్రరిలో శాంపిల్స్ని నిర్మ, ఆమె ర్త ఒక ఐస్ బాక్సులో పెట్టుకుని ఆసుపత్రికి చేరుకున్నారు. అక్క వైరాలజి డిపార్ట్మెంట్ డైరక్టర్ జాకబ్ టి జాన్ నిర్మకు హాయం చేసేందుకు ఇద్దరు జూనియర్ డాక్టర్లను ఇచ్చారు. వారు పి జార్జ్ బాబు, ఎరిక్ సిమోస్‌.

రోజు ఉదయం ఎనిమిదిన్నకు రీక్షలు మొదలుపెట్టారు. ధ్యాహ్నం రెంటు పోవటంతో అంతా టీకోసం కు వెళ్లారు. రువాత డాక్టర్ జార్జిబాబు, నిర్మ మొద ల్యాబ్లోకి చ్చారు. జార్జిబాబు ప్రయోగాలు నిర్వహిస్తున్న రికరం మూతని తీసి వెంటనే పెట్టేశారు. దాని మూత తీయద్దుఅని నిర్మతో అన్నారు. కానీ నిర్మ తీసి చూశారుఆరు మూనాలు సుపు రంగులోకి తిరిగి ఉన్నాయి. అంటే హెచ్ఐవి అని ధృవీకరించే రుజువు అది. ఆమె నిర్ఘాంత పోయారు. అలా రుగుతుందని నిర్మ ఊహించలేదు. రువాత డాక్టర్ సిమోస్కూడా చ్చి చెక్ చేశారు. కొన్ని పాజిటివ్ లితాలు ఉన్నాయని అంటూ విషయాన్ని జాకబ్ టి జాన్ కి చెప్పడానికి రిగెత్తారు.

జాన్ చ్చి చూసి శాంపిల్స్ని ఎక్క నుండి తెచ్చారుఅని నిర్మని అడిగారు. నిర్మ వివరాలు చెప్పాక‌… విషయంపై ర్జ ర్జలు అయ్యాక…. విషయాలు ఎక్కడా చెప్పబోమని నిర్మ, ఆమె ర్త రామమూర్తి ప్రమాణం చేయాల్సి చ్చింది. ఇది చాలా సున్నిత విషని ఎవరికీ చెప్పద్దని అక్కడి డాక్టర్లు వారికి చెప్పి పంపారు. చెన్నైకి చ్చాక విషయాలన్నీ నిర్మల… సునీతి సాల్మన్కి చెప్పారు.

_90936901_black-and-white రువాత సునీతి సాల్మన్‌, బాబు, సిమోస్తో లిసి నిర్మ తిరిగి విజిలెన్స్ హోమ్కి వెళ్లారు. అక్క తిరిగి ఆరుగురు హిళ క్తపు శాంపిళ్లు తీసుకున్నారు. వాటిని తీసుకుని సిమోస్ అమెరికా వెళ్లారు. అక్క రిపిన వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్లోహెచ్ఐవి వైరస్ ఇండియా వచ్చిందని నిర్దార అయ్యింది.

వార్తని ఇండియన్ కౌన్సిల్ ర్ మెడికల్ రీసెర్చికి చేరవేశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి, మిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి హెచ్వి హండేకి కూడా తెలియజేశారు. చేదువార్తని హండే ఏడాది మే నెలలో అసెంబ్లీలో ప్రటించారు. యంలో నిర్మ, సునీతి సాల్మన్ విజిటర్స్ గ్యాలరీలోనే కూర్చుని ఉన్నారు. చాలామంది దీన్ని మ్మలేదు. కొంతమంది రీక్షలు ఎలా చేశారని ప్రశ్నించారు. కొంతమందయితే డాక్టర్లే పొరపాటు డ్డారన్నారు. ముఖ్యంగా సాల్మన్ హారాష్ట్రకు చెందిన వారు కావటంతో ఆమెపై రిన్ని విమర్శలు చ్చాయి.

సునీతి సాల్మన్ గత సంవత్సమే మరణించారు. దీనిపై ఆమె కుమారుడు సునీల్ సాల్మన్ మాట్లాడుతూనిజంగా నం మా అమ్మ ట్ల తీవ్రంగా ఆగ్రహాన్ని చూపించారు. ఒక ఉత్త భార హిళ చ్చిమేము చెడ్డవాళ్లని చెబుతుందాఅనే ఆవేశాన్ని చాలా మంది వ్యక్తం చేశారని సునీల్ అన్నారు. రువాత అధికారులు తీవ్రంగా స్పందించడం…. నియంత్ర కార్యక్రమాలు చేపట్టడం అంతా రిగిపోయింది. అత్యంత త్వగా భారత్లోని లుమూలలా హెచ్ఐవి వ్యాపించడం కూడా రిగింది.

1990-2000 ధ్య కాలంలో దేశంలో వ్యాధి నియంత్ర కార్యక్రమాలు ఉధృతంగా చేపట్టారు. దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా 52 క్ష మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని చాలా సంవత్సరాలు భావించాము. 2006 లెక్క ప్రకారం అందులో గం కు ఉండచ్చని తేలింది. నేటికీ 21 క్షమంది హెచ్ఐవికి గురయినవారు ఉన్నారని అంచనా.

నిర్మ రువాత అధ్యనాన్ని కొనసాగించారు. ఆమె మార్చి 1987లో మిళనాడులో ఎయిడ్స్పై నిఘా… అనే అంశంతో థీసిస్ ర్పించారు. రువాత రీక్షలు రాశారుపాసయ్యారు. చెన్నైలోని కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్రోగ్రాంలో చేరి సేవలు అందించి 2010లో రిటైర్ అయ్యారు.

ఏవో కొన్ని పేపరు వార్తలు ప్ప నిర్మ సాధించిన విజయంపైఆమెకు ఎక్కువగా గుర్తింపు, పేరు రాలేదు. మీకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఎప్పుడైనా బాధగా అనిపించిందాఅని అడగ్గానేను ల్లెటూరిలో పుట్టి పెరిగాను. అక్క ఇలాంటి విషయాల్లో పొంగిపోవటం, కుంగిపోవటం ఉండదు. నాకు చ్చిన అవకాశంపై నేను సంతోషంగా ఉన్నాను. మాజానికి నేనూ ఎంతోకొంత మంచి చేసినందుకు ఆనందిస్తున్నానుఅన్నారు.

First Published:  2 Sep 2016 8:23 AM GMT
Next Story