Telugu Global
NEWS

దురుద్దేశంతోనే నోటీసులు... సీఐడీ ముందు హాజరైన భూమన

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ ముందు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో భూమనను సీఐడీ విచారిస్తోంది. వైసీపీ నేతలు చెవిరెడ్డి, అంబటిరాంబాబుతో కలిసి ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు. తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని విచారణకు ముందు భూమన మీడియాతో చెప్పారు. దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు జారీ చేసిందన్నారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే తాను విచారణకు హాజరయ్యానన్నారు. ఇటీవల తుని రైలు ఘటన వ్యవహారంలో భూమనతో పాటు మరో 19మందికి సీఐడీ […]

దురుద్దేశంతోనే నోటీసులు... సీఐడీ ముందు హాజరైన భూమన
X

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ ముందు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో భూమనను సీఐడీ విచారిస్తోంది. వైసీపీ నేతలు చెవిరెడ్డి, అంబటిరాంబాబుతో కలిసి ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు. తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని విచారణకు ముందు భూమన మీడియాతో చెప్పారు. దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు జారీ చేసిందన్నారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే తాను విచారణకు హాజరయ్యానన్నారు. ఇటీవల తుని రైలు ఘటన వ్యవహారంలో భూమనతో పాటు మరో 19మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. మిగిలిన వారు ఈనెల 4న రాజమండ్రిలో సీఐడీ ముందు హాజరయ్యారు.

Click on Image to Read:

chevi reddy bhaskar reddy

amaravathi capital lands

kvp ys jagan

kodela shiva rama krishna 1

lokesh vivekanda reddy ys jagan

cpi ramakrishna

ysrcp mla house arrest

america china

rosaiah

purandeswari1

nagarjuna 1

rgv

venkaiah niadu

mla manchireddy kishan reddy

First Published:  6 Sep 2016 1:16 AM GMT
Next Story