Telugu Global
NEWS

తారకం భౌతిక కాయానికి నివాళులర్పించిన జగన్

పౌరహక్కుల నేత బొజ్జా తారకం భౌతికకాయానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ నివాళులర్పించారు. అభిమానులు సందర్శనార్థం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బొజ్జా తారకం పార్థివదేహాన్ని ఉంచారు. అక్కడికి పార్టీ నేతలు పార్థసారథి, బాలరాజులతో కలిసి వెళ్లి జగన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, విరసం నాయకుడు వరవరరావుతో పాటు అనేక మంది పౌరహక్కుల నేతలు, నాయకులు బొజ్జా తారకంకు నివాళులర్పించారు. Click on Image to Read:

తారకం భౌతిక కాయానికి నివాళులర్పించిన జగన్
X

పౌరహక్కుల నేత బొజ్జా తారకం భౌతికకాయానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ నివాళులర్పించారు. అభిమానులు సందర్శనార్థం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బొజ్జా తారకం పార్థివదేహాన్ని ఉంచారు. అక్కడికి పార్టీ నేతలు పార్థసారథి, బాలరాజులతో కలిసి వెళ్లి జగన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, విరసం నాయకుడు వరవరరావుతో పాటు అనేక మంది పౌరహక్కుల నేతలు, నాయకులు బొజ్జా తారకంకు నివాళులర్పించారు.

Click on Image to Read:

uma-reddy-venkateswarlu

devineni-nehru-avinash

chittoor-mayor-katari-anuradha

First Published:  17 Sep 2016 12:10 AM GMT
Next Story