Telugu Global
NEWS

ఓటమిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

ప్రజలు ప్రలోభాలకు గురై ఓటేశారని  పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఆరోపించారు. తన ఓటమిపై స్పందించిన ఆమె… టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చాలా ప్రజావ్యతిరేకత ఉందని… అయినప్పటికీ టీఆర్‌ఎస్ విజయం సాధించడం అంటే ప్రలోభాల ప్రభావమేనన్నారు. ఒక్క ఉద్యోగం కూడా కేసీఆర్‌ ఇవ్వలేదన్నారు. లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణను ముంచేశారన్నారు. డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో మాత్రమే టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిందని కొండా సురేఖ విశ్లేషించారు.

ఓటమిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
X
ప్రజలు ప్రలోభాలకు గురై ఓటేశారని పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఆరోపించారు. తన ఓటమిపై స్పందించిన ఆమె… టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చాలా ప్రజావ్యతిరేకత ఉందని… అయినప్పటికీ టీఆర్‌ఎస్ విజయం సాధించడం అంటే ప్రలోభాల ప్రభావమేనన్నారు.
ఒక్క ఉద్యోగం కూడా కేసీఆర్‌ ఇవ్వలేదన్నారు. లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణను ముంచేశారన్నారు. డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో మాత్రమే టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిందని కొండా సురేఖ విశ్లేషించారు.
First Published:  11 Dec 2018 12:48 AM GMT
Next Story