Telugu Global
NEWS

వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన టీడీపీ ఎంపీ రవీంద్ర‌బాబు

టీడీపీలో మ‌రో పెద్ద వికెట్ ప‌డింది. ఇప్ప‌టికే ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేర‌గా… అదే దారిలో అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు వెళ్తున్నారు. టీడీపీని వీడుతున్న‌ట్టు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు. వైసీపీలో చేరుతున్న‌ట్టు చెప్పారు. లోట‌స్ పాండ్‌లో వైఎస్ జ‌గ‌న్‌ను ర‌వీంద్ర‌బాబు క‌లిశారు. టీడీపీలో ఇత‌ర వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని… పార్టీ విధానాలు కూడా ప్రజావ్య‌తిరేక ధోర‌ణిలో ఉన్నాయ‌ని భావించి ఆయ‌న టీడీపీకి రాజీనామా చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ర‌వీంద్ర‌బాబు భావిస్తున్నారు. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో ఎక్క‌డనుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నారు.

వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన టీడీపీ ఎంపీ రవీంద్ర‌బాబు
X

టీడీపీలో మ‌రో పెద్ద వికెట్ ప‌డింది. ఇప్ప‌టికే ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేర‌గా… అదే దారిలో అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు వెళ్తున్నారు. టీడీపీని వీడుతున్న‌ట్టు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు. వైసీపీలో చేరుతున్న‌ట్టు చెప్పారు. లోట‌స్ పాండ్‌లో వైఎస్ జ‌గ‌న్‌ను ర‌వీంద్ర‌బాబు క‌లిశారు.

టీడీపీలో ఇత‌ర వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని… పార్టీ విధానాలు కూడా ప్రజావ్య‌తిరేక ధోర‌ణిలో ఉన్నాయ‌ని భావించి ఆయ‌న టీడీపీకి రాజీనామా చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ర‌వీంద్ర‌బాబు భావిస్తున్నారు. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో ఎక్క‌డనుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నారు.

First Published:  18 Feb 2019 1:31 AM GMT
Next Story