Telugu Global
International

సంచలనం... పాక్‌పై భారత్‌ వైమానిక దాడులు... వందలాది మంది ఉగ్రవాదులు హతం

భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడికి మరోసారి భారత్ గట్టి జవాబు ఇచ్చింది. ఈసారి బాంబులతో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. 12 యుద్ధ విమానాలతో ఎల్ వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై తెల్లవారుజామున దాడులు చేసింది భారత్. ఉగ్రవాదుల శిబిరాలపై వేలాది కిలోల బాంబులను ప్రయోగించారు. ఈ దాడుల్లో ఉగ్రవాదుల శిబిరాలు నేలమట్టమయ్యాయి. వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తెల్లవారుజామున మూడున్నర సమయంలో ఈ దాడులు నిర్వహించారు. మిరేజ్ -2000 జెట్‌ ఫైటర్లతో భారత్‌ దళం విరుచుకుపడింది. ఈస్థాయిలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులపై […]

సంచలనం... పాక్‌పై భారత్‌ వైమానిక దాడులు... వందలాది మంది ఉగ్రవాదులు హతం
X

భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడికి మరోసారి భారత్ గట్టి జవాబు ఇచ్చింది. ఈసారి బాంబులతో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. 12 యుద్ధ విమానాలతో ఎల్ వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై తెల్లవారుజామున దాడులు చేసింది భారత్.

ఉగ్రవాదుల శిబిరాలపై వేలాది కిలోల బాంబులను ప్రయోగించారు. ఈ దాడుల్లో ఉగ్రవాదుల శిబిరాలు నేలమట్టమయ్యాయి. వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తెల్లవారుజామున మూడున్నర సమయంలో ఈ దాడులు నిర్వహించారు.

మిరేజ్ -2000 జెట్‌ ఫైటర్లతో భారత్‌ దళం విరుచుకుపడింది. ఈస్థాయిలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులపై భారత్‌ దాడులు చేయడం ఇది వరకు జరలేదంటున్నారు.

First Published:  25 Feb 2019 10:45 PM GMT
Next Story