Telugu Global
NEWS

భారత టీ-20 కెప్టెన్ స్మృతి మంధానా

గత ఏడాది చేజింగ్ లో స్మృతి సగటు 117.8 ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలతో సహా 589 పరుగులు మార్చి 4 నుంచి ఇంగ్లండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ఇంగ్లండ్ తో మార్చి 4 నుంచి 7 వరకూ… గౌహతీ వేదికగా జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారత మహిళా జట్టుకు… డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధానా నాయకత్వం వహించనుంది.   రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్… కాలిగాయంతో సిరీస్ కు […]

భారత టీ-20 కెప్టెన్ స్మృతి మంధానా
X
  • గత ఏడాది చేజింగ్ లో స్మృతి సగటు 117.8
  • ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలతో సహా 589 పరుగులు
  • మార్చి 4 నుంచి ఇంగ్లండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్

ఇంగ్లండ్ తో మార్చి 4 నుంచి 7 వరకూ… గౌహతీ వేదికగా జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారత మహిళా జట్టుకు… డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధానా నాయకత్వం వహించనుంది.

రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్…

కాలిగాయంతో సిరీస్ కు దూరం కావడంతో…. స్మృతికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. అంతేకాదు…గత ఏడాదికాలంలో భారతజట్టు చేజింగ్ కు దిగిన ఎనిమిది వన్డేలలో స్మృతి 589 పరుగులతో సహా 117.8 సగటు నమోదు చేసింది.

ఓ సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా అత్యుత్తమ ప్లేయర్ గా సైతం నిలిచింది.

First Published:  26 Feb 2019 9:12 AM GMT
Next Story