Telugu Global
NEWS

గుడ్‌ న్యూస్... విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించిన కేంద్రం

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రైల్వే జోన్‌ను ప్రకటించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలుపుకుని విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త రైల్వే జోన్‌కు సౌత్ ఈస్ట్ జోన్‌గా నామకరణం చేశారు. కేంద్రం ప్రకటనపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ దశాబ్దాలనాటి కల నెరవేరుతోందని సంతోషపడుతున్నారు.

గుడ్‌ న్యూస్... విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించిన కేంద్రం
X

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రైల్వే జోన్‌ను ప్రకటించారు.

విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలుపుకుని విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త రైల్వే జోన్‌కు సౌత్ ఈస్ట్ జోన్‌గా నామకరణం చేశారు. కేంద్రం ప్రకటనపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ దశాబ్దాలనాటి కల నెరవేరుతోందని సంతోషపడుతున్నారు.

First Published:  27 Feb 2019 10:55 AM GMT
Next Story