Telugu Global
NEWS

మృతిపై విచారణ జరిపించాలి " విజయసాయిరెడ్డి

వైఎస్‌ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని తొలుత సమాచారం వచ్చిందని… కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అనుమానాస్పద మృతిగా భావించాల్సి వస్తోందన్నారు వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా నందరెడ్డి మృతిపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను కోరుతున్నామన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనా… లేక ఎవరైనా ఉన్నారా? అన్నది తేల్చాల్సిందిగా పోలీసులను కోరుతున్నామని చెప్పారు. జగన్ కొద్ది సేపట్లో రోడ్డు మార్గం ద్వారా పులివెందుల వెళ్తారని విజయసాయి రెడ్డి చెప్పారు. అయితే వివేకానంద రెడ్డి మృతి వెనుక కుట్ర ఉందా లేదా అన్న దానిపై పోస్టుమార్టం, […]

మృతిపై విచారణ జరిపించాలి  విజయసాయిరెడ్డి
X

వైఎస్‌ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని తొలుత సమాచారం వచ్చిందని… కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అనుమానాస్పద మృతిగా భావించాల్సి వస్తోందన్నారు వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి.

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా నందరెడ్డి మృతిపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను కోరుతున్నామన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనా… లేక ఎవరైనా ఉన్నారా? అన్నది తేల్చాల్సిందిగా పోలీసులను కోరుతున్నామని చెప్పారు.

జగన్ కొద్ది సేపట్లో రోడ్డు మార్గం ద్వారా పులివెందుల వెళ్తారని విజయసాయి రెడ్డి చెప్పారు. అయితే వివేకానంద రెడ్డి మృతి వెనుక కుట్ర ఉందా లేదా అన్న దానిపై పోస్టుమార్టం, పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే తాము స్పందిస్తామన్నారు.

First Published:  15 March 2019 12:35 AM GMT
Next Story