Telugu Global
NEWS

ఇంటికొచ్చి నరికి పారేస్తా.... నాకొడకా

టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన పొగరుబోతు తనాన్ని ప్రదర్శించారు. ఈసారి నడి రోడ్డుపై ఊరేగుతూ సొంత కార్యకర్తలనే బూతులు తిట్టారు. మెజారిటీ వస్తుందన్న కార్యకర్తలను నరికేస్తా… ఇంటికి వచ్చి ఏసేస్తా అంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. గెలవడమే కష్టంగా ఉంటే మెజారిటీ గురించి ఏంట్రా నీ యంకమ్మ అంటూ దూషించారు. ఎన్నికల ప్రచారంలో భార్య వసుంధరతో కలిసి రోడ్‌ షో చేసిన బాలకృష్ణతో.. ఒక టీడీపీ కార్యకర్త 60వేలు మెజారిటీ వస్తుందన్నాడు. మరో కార్యకర్త లక్ష మెజారిటీ అన్నాడు. అంతే బాలకృష్ణకు కోపం వచ్చేసింది. […]

ఇంటికొచ్చి నరికి పారేస్తా.... నాకొడకా
X

టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన పొగరుబోతు తనాన్ని ప్రదర్శించారు. ఈసారి నడి రోడ్డుపై ఊరేగుతూ సొంత కార్యకర్తలనే బూతులు తిట్టారు. మెజారిటీ వస్తుందన్న కార్యకర్తలను నరికేస్తా… ఇంటికి వచ్చి ఏసేస్తా అంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. గెలవడమే కష్టంగా ఉంటే మెజారిటీ గురించి ఏంట్రా నీ యంకమ్మ అంటూ దూషించారు.

ఎన్నికల ప్రచారంలో భార్య వసుంధరతో కలిసి రోడ్‌ షో చేసిన బాలకృష్ణతో.. ఒక టీడీపీ కార్యకర్త 60వేలు మెజారిటీ వస్తుందన్నాడు. మరో కార్యకర్త లక్ష మెజారిటీ అన్నాడు.

అంతే బాలకృష్ణకు కోపం వచ్చేసింది. గెలవడమే కష్టంగా ఉంటే వేలు, లక్షలు ఏంట్రా .. నీ యంకమ్మ… హైప్‌ క్రియేట్ చేసే వాళ్లను నరికిపారేయాలి అని నోరు పారేసుకున్నారు.

మరో కార్యకర్తను ఉద్దేశించి నీ పేరేంట్రా. నీ ఇల్లు ఎక్కడ చెప్పు. నాకు మెజారిటీ రాకపోతే ఇంటికొచ్చి ఏసి పారదెబ్బుతా అంటూ గొంతు కోసేస్తా అని సైగలు చేశాడు బాలకృష్ణ.

First Published:  4 April 2019 1:26 AM GMT
Next Story