Telugu Global
Cinema & Entertainment

1500 కోట్లతో రామాయణం... డైరెక్టర్లు వీరే

దేశ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా తీసేందుకు మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. 1500 కోట్లతో రామయణం మూవీ తీస్తున్నారు. మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రైమ్ ఫోకస్‌తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారట. మూడు భాగాలుగా ఈ సినిమా విడుదల చేస్తారని చెబుతున్నారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రామాయణం నిలవబోతోంది. దంగల్ దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ […]

1500 కోట్లతో రామాయణం... డైరెక్టర్లు వీరే
X

దేశ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా తీసేందుకు మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్ సిద్ధమయ్యారు.
1500 కోట్లతో రామయణం మూవీ తీస్తున్నారు.

మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రైమ్ ఫోకస్‌తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారట. మూడు భాగాలుగా ఈ సినిమా విడుదల చేస్తారని చెబుతున్నారు.

ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రామాయణం నిలవబోతోంది. దంగల్ దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి రెండో దర్శకుడిగా రవి ఉడ్యాయార్‌ పనిచేస్తారు.

First Published:  8 July 2019 8:12 AM GMT
Next Story