Telugu Global
National

టీటీడీ సభ్యులు వీరే...

తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు సభ్యులను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి చోటు కల్పించారు. తమిళనాడు కోటాలో నలుగురికి, కర్నాటక నుంచి ముగ్గురికి, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి చోటు దక్కించుకున్న వారు… 1. కె. పార్థసారథి, ఎమ్మెల్యే 2. యూవీ రమణమూర్తి, ఎమ్మెల్యే 3. మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్యే 4. గొల్ల బాబురావు, ఎమ్మెల్యే 5. నాదెండ్ల సుబ్బారావు 6. […]

టీటీడీ సభ్యులు వీరే...
X

తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు సభ్యులను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి చోటు కల్పించారు. తమిళనాడు కోటాలో నలుగురికి, కర్నాటక నుంచి ముగ్గురికి, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి చోటు దక్కించుకున్న వారు…

1. కె. పార్థసారథి, ఎమ్మెల్యే
2. యూవీ రమణమూర్తి, ఎమ్మెల్యే
3. మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్యే
4. గొల్ల బాబురావు, ఎమ్మెల్యే
5. నాదెండ్ల సుబ్బారావు
6. వీ.ప్రశాంతి
7. చిప్పగిరి ప్రసాద్ కుమార్
8. డీపి. అనంత

తెలంగాణ నుంచి టీటీడీ బోర్డు సభ్యులు

1.జూపల్లి రామేశ్వరరావు
2. బి. పార్థసారథిరెడ్డి
3. యూ. వెంకట భాస్కర్‌ రావు
4. మూరంశెట్టి రాములు
5. డి. దామోదర్‌ రావు
6. కే. శివకుమార్‌
7. పుత్తా ప్రతాప్ రెడ్డి

తమిళనాడు నుంచి…

1. కృష్ణమూర్తి వైద్యనాథన్
2. ఎస్‌. శ్రీనివాసన్
3. డా. నిచిత ముట్టువరపు
4. కుమారగురు, ఎమ్మెల్యే

కర్నాటక నుంచి టీటీడీ సభ్యులుగా…

1. రమేష్‌ శెట్టి
2. సంపత్‌ రవి నారాయణ
3. సుధా నారాయణమూర్తి

మహారాష్ట్ర

1. రాజేశ్ శర్మ

ఢిల్లీ నుంచి ఎంఎస్‌ శివ శంకరన్‌కు చోటు కల్పించారు.

వీరితో పాటు తుడా చైర్మన్‌, స్పెషల్ సీఎస్, దేవాదాయ కమిషనర్‌, టీటీడీ ఈవోలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.

First Published:  17 Sep 2019 3:44 AM GMT
Next Story