Telugu Global
National

పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కన్నుమూశారు. కరోనాతో ఆయన చనిపోయారు. 2009లో కడప లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఆయన జగన్‌మోహన్ రెడ్డిపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్నారు. రాయలసీమ ప్రాంత సమస్యలపై గళమెత్తేవారు. మోడరల్ రాయలసీమ సంస్థను పాలెం శ్రీకాంత్ రెడ్డి స్థాపించారు. కరోనా బారిన పడి శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి
X

ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కన్నుమూశారు. కరోనాతో ఆయన చనిపోయారు. 2009లో కడప లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఆయన జగన్‌మోహన్ రెడ్డిపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్నారు.

రాయలసీమ ప్రాంత సమస్యలపై గళమెత్తేవారు. మోడరల్ రాయలసీమ సంస్థను పాలెం శ్రీకాంత్ రెడ్డి స్థాపించారు. కరోనా బారిన పడి శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

First Published:  12 Aug 2020 9:05 AM GMT
Next Story