పోలీస్ శాఖలో 10 మందికి రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు
తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది అధికారులను రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. ప్రతీ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఈ పురస్కారాలను పోలీస్ శాఖలో ప్రతిభావంతులకు అందిస్తారు. ఈ సారి ఈ జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు. పురస్కారానికి ఎంపికైన వారు: రాచకొండ ఏసీపీ నాయిని భుజంగరావు మనసాని రవీందర్రెడ్డి డీడీ ఏసీబీ హైదరాబాద్ చింతలపాటి యాదగిరి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఏసీపీ సైబరాబాద్ […]
BY sarvi14 Aug 2020 9:54 AM GMT
X
sarvi Updated On: 14 Aug 2020 9:56 AM GMT
తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది అధికారులను రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. ప్రతీ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఈ పురస్కారాలను పోలీస్ శాఖలో ప్రతిభావంతులకు అందిస్తారు. ఈ సారి ఈ జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
పురస్కారానికి ఎంపికైన వారు:
- రాచకొండ ఏసీపీ నాయిని భుజంగరావు
- మనసాని రవీందర్రెడ్డి డీడీ ఏసీబీ హైదరాబాద్
- చింతలపాటి యాదగిరి, ఏసీపీ
- శ్రీనివాస్ కుమార్, ఏసీపీ సైబరాబాద్
- అడిషనల్ కమాండెంట్, మోతు జయరాజ్ వరంగల్
- డబ్బీకార్ ఆనంద్ కుమార్, డీఎస్పీ ఇంటెలిజన్స్ హైదరాబాద్
- బోయిని క్రిష్టయ్య ఏఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం
- కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి డీఎస్పీ, హైదరాబాద్
- సీఐ ఇరుకుల నాగరాజు, హైదరాబాద్
- మల్కాజ్గిరి ఎస్ఐ షేక్ సాధిక్ అలీ
Next Story