Telugu Global
National

ప్రతిపక్షాల తీరు చూస్తుంటే కుట్ర ఉందనిపిస్తోంది " హోంమంత్రి

అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన జీవోను శుక్రవారం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐకి అప్పగించామని, పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. రథం దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు తమకూ కలుగుతున్నాయన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాల స్పందన చూసినా, వారుచేస్తున్న విమర్శలు చూసినా ఈ ఘటన వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని […]

ప్రతిపక్షాల తీరు చూస్తుంటే కుట్ర ఉందనిపిస్తోంది  హోంమంత్రి
X

అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన జీవోను శుక్రవారం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐకి అప్పగించామని, పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

రథం దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు తమకూ కలుగుతున్నాయన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాల స్పందన చూసినా, వారుచేస్తున్న విమర్శలు చూసినా ఈ ఘటన వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని హోంమంత్రి వ్యాఖ్యానించారు.

First Published:  11 Sep 2020 2:10 AM GMT
Next Story