వైసీపీ ఎంపీ హఠాన్మరణం
తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 64ఏళ్లు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. చికిత్స పొందుతున్న సమయంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
BY sarvi16 Sep 2020 7:55 AM GMT
X
sarvi Updated On: 16 Sep 2020 7:55 AM GMT
తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 64ఏళ్లు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు.
చికిత్స పొందుతున్న సమయంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Next Story